Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మీడాడీలకు తమ్ముడంటేనే అమిత ఇష్టమనీ.....

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (11:21 IST)
హర్యానా రాష్ట్రంలోని బల్లభ్‌ఘడ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. సొంత తమ్ముడిని గొంతు నులిమి చంపేసిందో మైనర్ బాలిక (చెల్లి). వీర్దదరూ వేసవి సెలవుల కోసం హర్యానాలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. అక్కడ క్షణికావేశంలో ఆ బాలిక ఈ దారుణానికి పాల్పడింది.  
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తమ నానమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ వచ్చిన ఈ అక్కాతమ్ముడు.. వేసవి సెలవుల కోసం హర్యానా రాష్ట్రంలోని తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. అయితే, తమ తల్లిదండ్రులకు తనకంటే తన తమ్ముడంటేనే మంచి ఇష్టమని ఆ బాలిక మనసులో నాటుకునిపోయింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తమ్ముడితో ఉద్దేశ్యపూర్వకంగా గొడవ పెట్టుకుని, గొంతు నులిమి హత్య చేసింది. 
 
హర్యానాకు వెళ్లగానే తల్లిదండ్రులు తమ కుమారుడికి ఓ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే, మంగళవారం బాలుడు ఫోనులో గేమ్ ఆడుకుంటుండగా, తనకూ కాసేపు ఫోన్ ఇవ్వమని బాలిక అడిగింది. అందుకు బాలుడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ బాలిక క్షణికావేశంలో తమ్ముడిని గొంతు నులిమి హత్య చేసింది. 
 
ఆ తర్వాత ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులు నిర్జీవంగా పడివున్న కుమారుడిని చూసి నిర్ఘాంతపోయారు. దీనిపై కుమార్తెను ప్రశ్నించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments