Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ సిద్ధార్థ కాలేజీ యువతి యువతి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (16:32 IST)
విజయవాడలోని కృష్ణలంక రణదివే నగరులో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇది స్థానికంగా కలకలం రేపుతుంది. మృతురాలు విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేసుంది. ఆమె పేరు ప్రత్యూష. వయసు 22 యేళ్లు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రదిగ్భ్రాంతికి లోనయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి మొబైల్ ఫోనును స్వాధీనం చేసుకున్నారు. 
 
మృతదేహాం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు. కన్నకుమార్తె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడాన్ని ప్రత్యూష తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఏమాత్రం తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments