Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయానికి మందు వేసుకుని నిద్రపోయింది, తెల్లారి లేవగానే తనపై రేప్ జరిగినట్లు తెలిసింది

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (16:12 IST)
ఆమె ఓ మహిళా అధికారిణి. శిక్షణలో భాగంగా ఆమెకి గాయాలయ్యాయి. దాంతో గాయాలు తగ్గేందుకు మాత్రలు తెచ్చుకుని వాటిని వేసుకుని పడుకుంది. గాఢంగా నిద్ర పట్టేసింది. తెల్లారాక నిద్ర లేచి చూస్తే తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకుంది. తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్‌ లైంగిక దాడి చేశాడని ఆ మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ మహిళా అధికారిణిని ట్రైనింగ్‌లో భాగంగా ఆటలు ఆడుతున్న సమయంలో గాయాలయ్యాయి. అవి తగ్గేందుకు మందులు వేసుకుని రాత్రివేళ పడుకుని నిద్రపోయారు. ఐతే నిద్ర లేచి చూస్తే తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకుంది. దీనిపై పైఅధికారులకు రెండు వారాల క్రితం ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదంటూ బాధితురాలు ఆరోపిస్తుంది.
 
దీనితో ఆమె స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేసి అతడు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం