Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చనిపోయాడు, మరొకడితో పెళ్లంటే వద్దన్న పెద్దలు, అంతే కత్తి తీసుకుని...

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (15:08 IST)
అహ్మదాబాద్‌కు చెందిన షబానో అనే యువతికి 20 యేళ్ళకే వివాహం చేశారు పెద్దలు. మునవర్ ఖాన్ అనే మటన్ కొట్టు వ్యాపారి ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో అతను గత రెండు నెలల క్రితమే మృతి చెందాడు. 
 
ఈ క్రమంలో ఆ వివాహితతో ఇంటి పక్కనే వున్న సయ్యద్ అనే యువకుడితో కమిట్ అయ్యింది. పెళ్ళి కాకముందే అతనితో శారీరక సంబంధం వుండేది. అతనితోనే జీవితాంతం నడవాలనుకుంది. అయితే పెద్దలు ఒప్పుకోలేదు. సయ్యద్ మంచి వాడు కాదంటూ బంధువులు చెప్పుకొచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి ఇంట్లో నిద్రిస్తున్న తన కుటుంబ సభ్యులపైనే కత్తితో దాడికి దిగింది. 
 
విచక్షణా రహితంగా వారిపై దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు కానీ షబానా మాత్రం కటాకటాల పాలైంది. ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments