Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చనిపోయాడు, మరొకడితో పెళ్లంటే వద్దన్న పెద్దలు, అంతే కత్తి తీసుకుని...

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (15:08 IST)
అహ్మదాబాద్‌కు చెందిన షబానో అనే యువతికి 20 యేళ్ళకే వివాహం చేశారు పెద్దలు. మునవర్ ఖాన్ అనే మటన్ కొట్టు వ్యాపారి ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో అతను గత రెండు నెలల క్రితమే మృతి చెందాడు. 
 
ఈ క్రమంలో ఆ వివాహితతో ఇంటి పక్కనే వున్న సయ్యద్ అనే యువకుడితో కమిట్ అయ్యింది. పెళ్ళి కాకముందే అతనితో శారీరక సంబంధం వుండేది. అతనితోనే జీవితాంతం నడవాలనుకుంది. అయితే పెద్దలు ఒప్పుకోలేదు. సయ్యద్ మంచి వాడు కాదంటూ బంధువులు చెప్పుకొచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి ఇంట్లో నిద్రిస్తున్న తన కుటుంబ సభ్యులపైనే కత్తితో దాడికి దిగింది. 
 
విచక్షణా రహితంగా వారిపై దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు కానీ షబానా మాత్రం కటాకటాల పాలైంది. ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments