25 ఏళ్ల యువతి దారుణ హత్య, పెట్రోల్ పోసి తగులబెట్టారు

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (15:37 IST)
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు కొందరు 25 ఏళ్ల యువతిని హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. హైదరాబాద్-మెదక్ జాతీయ రహదారి పక్కనే సగం కాలిపోయిన స్థితిలో వున్న యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారాన్ని పోలీసులకు తెలిపారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి ఒంటిపై కాషాయం రంగు టాప్, ఎరుపు లెగిన్ వున్నాయని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఈ ఆనవాళ్లను గుర్తించినా లేదంటే మిస్సింగ్ కేసు వున్నా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments