భర్తలు, కన్నబిడ్డలను కట్టేసి.. వారి కళ్లెదుటే మహిళలపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (12:20 IST)
హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో దారుణం జరిగింది. నలుగురు దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులైన భర్తలు, వారి పిల్లలను కట్టేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత వారి ఇంట్లో ఉన్న నగలు, నగదు దోచుకుని పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పానిపట్‌లోని ఓ ప్రాంతంలో మహిళా కూలీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. బుధవారం రాత్రి వారంతా వారి ఇంట్లోనే నిద్రపోతున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని దండగులు వారి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో వారి చేతుల్లో కత్తులు, ఇతర పదుపైన మారణాయుధాలు ఉన్నాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు భయపడిపోయి నోరు మెపదలేదు. 
 
ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆ మహిళా కులీల కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత వారి కళ్లెదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత వారివద్ద ఉన్న డబ్బులు, నగదు దోచుకుని పారిపోయారు. ఈ ఘటన జిరగిన ఆ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ఇలాంటి ఘటనే జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments