Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో మహిళ పరిచయం.. ఆస్పత్రికి పిలిచి మరో ఇద్దరితో కలిసి వైద్యుడు రేప్

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (10:23 IST)
సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళను ఆస్పత్రికి పిలిచిన వైద్యుడు.. మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆస్పత్రిలోనే అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీలో ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ ఆస్పత్రిలో పని చేసే ఓ వైద్యుడికి సోషల్ మీడియా ద్వారా ప్రైవేటు విద్యా సంస్థలో పని చేసే మహిళా ఉపాధ్యాయురాలితో పరిచయమైంది. అలా ఏర్పడిన పరిచయం కాస్త చనువుగా మారింది. ఈ క్రమంలో ఓ సారి తన ఆస్పత్రికి రావాలంటూ ఆమెను వైద్యుడు కోరాడు. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. 
 
అక్కడ నుంచి ఆమెను ఓ హాస్టల్ గదికి తీసుకెళ్లిన ఆ వైద్యుడు.. మరో ఇద్దరు సహచర వైద్యులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 27వ తేదీన ఈ ఘటన జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments