Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒకే ఒక్కడు'... ప్రపంచకప్‌లో వరుసగా 5 అర్థ సెంచరీలు కొట్టిన కెప్టెన్ కోహ్లీ...

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:20 IST)
విరాట్ కోహ్లీ ఇటీవలే 20 వేల పరుగుల మైలురాయి దాటి రికార్డు సృష్టించాడు. ఆదివారం ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డ్ సృష్టించాడు. రాహుల్ వికెట్ కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మతో కలిసి 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి 76 బంతుల్లో 66 పరుగులు చేశాడు.
 
ఐతే ఈ పరుగులు చేయడం ద్వారా కోహ్లి సరికొత్త రికార్డును సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో ఇండియా నుంచి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అర్థ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 
 
మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై కేవలం 18 పరుగులకే ఔటయ్యాడు. ఐతే ఆ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ అర్థ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాతో 82 పరుగులు, పాకిస్తాన్ పైన 77 పరుగులు, ఆఫ్ఘనిస్తాన్ పైన 67 పరుగులు, వెస్టిండీస్ పైన 72 పరుగులు, ఇంగ్లాండ్ పైన 66 పరుగులు చేశాడు. ఈ ఫీట్ చేసిన తొలి కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించాడు. ఐతే ఈ ఫీట్‌ను 2015 ప్రపంచకప్ పోటీల్లో స్టీవ్ స్మిత్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments