Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒకే ఒక్కడు'... ప్రపంచకప్‌లో వరుసగా 5 అర్థ సెంచరీలు కొట్టిన కెప్టెన్ కోహ్లీ...

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:20 IST)
విరాట్ కోహ్లీ ఇటీవలే 20 వేల పరుగుల మైలురాయి దాటి రికార్డు సృష్టించాడు. ఆదివారం ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డ్ సృష్టించాడు. రాహుల్ వికెట్ కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మతో కలిసి 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి 76 బంతుల్లో 66 పరుగులు చేశాడు.
 
ఐతే ఈ పరుగులు చేయడం ద్వారా కోహ్లి సరికొత్త రికార్డును సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో ఇండియా నుంచి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అర్థ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 
 
మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై కేవలం 18 పరుగులకే ఔటయ్యాడు. ఐతే ఆ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ అర్థ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాతో 82 పరుగులు, పాకిస్తాన్ పైన 77 పరుగులు, ఆఫ్ఘనిస్తాన్ పైన 67 పరుగులు, వెస్టిండీస్ పైన 72 పరుగులు, ఇంగ్లాండ్ పైన 66 పరుగులు చేశాడు. ఈ ఫీట్ చేసిన తొలి కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించాడు. ఐతే ఈ ఫీట్‌ను 2015 ప్రపంచకప్ పోటీల్లో స్టీవ్ స్మిత్ చేశాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments