Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై కోహ్లీ.. కొత్తవాళ్లకు కంగారు వుంటుందట..

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (11:06 IST)
భారత్-పాకిస్థాన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇండో-పాక్ మ్యాచ్‌లో తొలిసారి ఆడుతున్న ఆటగాళ్లకు కాస్త ఉద్విగ్నత.. కంగారు వుంటుందని కోహ్లీ తెలిపాడు.


కానీ కొందరు మాత్రం ఇండో-పాక్ మ్యాచ్‌ల్లోని ఒత్తిడి అధిగమిస్తూ రాణించగలరని.. కానీ తనతో పాటు కొందరు అనుభవజ్ఞులు పక్కా ప్రొఫెషనల్స్ అని, తమ నైపుణ్యాల ప్రదర్శనకు వేదికగా ఈ మ్యాచ్‌ను పరిగణిస్తామని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ లో పాల్గొనడం గౌరవంగా భావిస్తామని కోహ్లీ చెప్పాడు. 
 
న్యూజిలాండ్‌తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ త్వరలో జరుగనుందని.. ఆ మ్యాచ్‌ను తమ టీమ్ సీరియస్‌గా తీసుకుందన్నాడు. అంతేగాకుండా పాకిస్థాన్ జట్టులోని కొత్త ఆటగాళ్లకు ఈ మ్యాచ్ కాస్త కంగారును పుట్టిస్తుందని.. ఇక ప్రొఫెషనల్స్‌కు ఆ పని వుండదని చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే.. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో కూడా అందరి దృష్టి దాయాదుల సమరంపైనే ఉంది. భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 16న లీగ్ మ్యాచ్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రమాదం ఘంటికలు మోగిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్... ఈ లక్షణాలు వుంటే సీబీఎస్

మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments