Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ సిక్సర్ల మోత ... ఎం.ఎస్.ధోనీ రికార్డు బ్రేక్...

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (16:56 IST)
టీమిండియా బ్యాట్సమన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ పైన ఆడుతున్న మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీనితో ధోనీ పేరిట వున్న సిక్సర్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. రోహిత్ శర్మ 5 సిక్సర్లు, 7 ఫోర్లతో 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. 
 
ఇకపోతే ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్సమన్లుగా విండీస్ బ్యాట్సమన్ గేల్, పాక్ ఆటగాడు ఆఫ్రిది, లంక బ్యాట్సమన్ జయసూర్యలు వున్నారు. వీరి తర్వాతి స్థానంలో రోహిత్ చేరాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments