Webdunia - Bharat's app for daily news and videos

Install App

87 ఏళ్ల భామ్మ క్రికెట్ మానియా చూసి కోహ్లీ-రోహిత్ ఫిదా...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (13:26 IST)
బంగ్లాదేశ్ జట్టుపైన టీమిండియా విజయం నల్లేరుపై నడకలా ఏమీ సాగలేదు. ఉత్కంఠ నడుమ భారత్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల వరకూ సాగింది. 
 
ఐతే ఈ మ్యాచ్‌ను అత్యంత ఆసక్తిగా 87 ఏళ్ల భామ్మ చూస్తూ వుండటం, ఆమెను టీవీ ఛానల్ పదేపదే కవర్ చేయడంతో ఆమె టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలో కళ్లల్లో పడ్డారు. పైగా ఆటలో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు  చిన్నపిల్లలకు ఏమాత్రం తగ్గకుండా బూర ఊదుతూ ఆమె ఎంజాయ్ చేస్తూ వుండటాన్ని చూసి ఆటగాళ్లతో సహా కామెంటేటర్లు సైతం ఫిదా అయ్యారు. 
 
క్రికెట్ పట్ల బామ్మ చూపిస్తున్న అభిమానానికి ముగ్ధులైన రోహిత్‌, కోహ్లిలు ఆమెను కలిసి థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా కోహ్లి తన ట్విట్టర్ ఖాతాలో ఆమె గురించి చెపుతూ... చారులతా గారికి స్పెషల్‌ థ్యాంక్స్‌. ఆమె వయసు 87 ఏళ్లు. క్రికెట్‌ పట్ల ఇంత పిచ్చి, అంకితభావం ఉన్న ఆమెలాంటి అభిమానిని నేను ఇంతవరకు చూడలేదంటూ ట్వీట్ చేశారు. చూడండి మీరు కూడా...
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments