పంజాబ్ నుండి పారిపోవాలనుకున్న యువరాజ్ సింగ్, ఏమైంది?

Webdunia
గురువారం, 14 మే 2020 (19:45 IST)
భారత క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆల్‌రౌండర్‌లలో యువరాజ్‌ సింగ్ ఒకడు. భారత జట్టులో స్థిరమైన ఆటతీరును కనబరిచిన యువరాజ్, ఐపీయల్‌కి వచ్చేసరికి ఒక్కో ఏడాది ఒక్కో టీమ్‌లో దర్శనమిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఉన్న అన్ని జట్ల తరపున యూవీ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ వేలంపాట చరిత్రలో ఇప్పటివరకు యువీనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. 
 
అయితే ఐపీఎల్‌లో వేర్వేరు జట్లలో ఆడిన యువీ తన అనుభవం గురించి మాట్లాడుతూ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో గడిపిన సమయాన్ని ఆస్వాదించలేదని, అందుకే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుండి పారిపోవాలనుకున్నానని, తను ఆ జట్టులో ఉండటం యాజమాన్యానికి ఇష్టం లేదని, తాను అడిగింది ఏదీ వారు చేయలేదని, తాను జట్టులో ఉన్నప్పుడు కొనమని చెప్పిన ఆటగాళ్లను తాను జట్టులో నుంచి బయటకు వెళ్లిన తర్వాత కొన్నారని వాపోయాడు. 
 
అయితే తాను పంజాబ్‌ను ప్రేమిస్తున్నాను కాని వారు ఆ ఫ్రాంచైజీని నడిపే విధానం నచ్చలేదని యువరాజ్ తెలిపాడు. చివరగా యువీ 2018లో పంజాబ్ జట్టులో ఆడాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు

తునిలో బాలికపై లైంగిక వేధింపుల కేసు: ఆ వ్యక్తికి ఏ పార్టీతో సంబంధంలేదు, అలా రాస్తే చర్యలు (video)

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రచారం.. ఎవరి కోసం?

భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

తర్వాతి కథనం
Show comments