Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ ఒక్కడే ప్రపంచ కప్ గెలిచాడా? హర్భజన్ సింగ్

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (12:28 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే మైదానంలో ఆడి ప్రపంచకప్ గెలిచాడా అని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించారు. 2007లో ఒంటరిగా ఆడుతూ టీ20 ప్రపంచకప్ గెలిచిన ఏకైక యువ ఆటగాడు ధోనీ? మరో పది మంది ఆటగాళ్లు జట్టులో ఆడట్లేదా? ప్రతి ప్రపంచకప్‌లోనూ ధోనీ ఒక్కడే బరిలోకి దిగి కప్ గెలిచాడా.. అంటూ వరుస ప్రశ్నలు గుప్పించాడు భజ్జీ. 
 
ఆస్ట్రేలియా లేదా మరేదైనా ప్రపంచ కప్ గెలిస్తే, ఆ దేశం గెలిచిందంటారు. అయితే భారత్ గెలిస్తే మాత్రం ధోనీ విజయంగా భావిస్తారు. గెలుపు ఓటమి మొత్తం జట్టుకే చెందుతుందని హర్భజన్ సింగ్ అన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ విజయం ధోనీ వల్లే సాధ్యమైందని ట్విట్టర్‌లో పోస్ట్‌లు చేస్తున్న చాలా మందికి హర్భజన్ సింగ్ ఈ వ్యాఖ్యలతో సమాధానం ఇవ్వడం గమనార్హం. 
 
కెప్టెన్ అయిన 48 గంటల్లోనే టీ20 వరల్డ్ కప్ గెలిచాడు అంటూ ధోనీపై ట్విట్టర్‌లో వస్తున్న వ్యాఖ్యలపై భజ్జీ ఫైర్ అయ్యాడనే చెప్పాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

ఇకపై సీసీటీవీ నిఘా నీడలో సీబీఎస్ఈ పబ్లిక్ పరీక్షలు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

తర్వాతి కథనం
Show comments