Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ కెప్టెన్సీపై గంగూలీ ఏమన్నాడు..? ఐసీసీ టోర్నీలపై దృష్టి పెట్టాలట..

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (18:28 IST)
బీసీసీఐ అధ్యక్షుడిగా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియామయం ఖాయమైంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్సీలో మన జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోందని కొనియాడాడు. అయితే, కీలకమైన ఐసీసీ టోర్నీలో మాత్రం ఓటమి చవిచూశారని.. దీనిని అధిగమించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంటుందని చెప్పాడు. 
 
ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌తో సరిపెట్టుకోవడంపై కూడా గంగూలీ కామెంట్లు చేశాడు. ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెమీఫైనల్‌, ఫైనల్స్‌లో రాణించలేకపోతున్నారు. ఇకపై ఆ సీన్ మారాలి. విరాట్ సారథ్యంలో మన జట్టు మెరుగైన విజయాలతో రాణించాలని సూచించాడు.
 
2013లో ధోని సారధ్యంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవలేదు. కానీ కోహ్లీ సారధ్యంలో టీమిండియా ఇంటాబయటా మెరుగైన ఆటతో దూసుకెళ్తోంది. అయినా ఐసీసీ టోర్నీలపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని గంగూలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

తర్వాతి కథనం
Show comments