Webdunia - Bharat's app for daily news and videos

Install App

World T20 ప్రపంచ కప్ ఫైనల్, టీమిండియా స్కోర్: 176, కోహ్లి 76 పరుగులు

ఐవీఆర్
శనివారం, 29 జూన్ 2024 (22:13 IST)
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ వెస్టిండీస్‌లో ఇండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 176 పరుగులు చేసింది. ఐతే ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ 9 పరగులు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ డకౌటయ్యాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 3 పరుగులు చేసి రబడా బౌలింగులో అవుట్ కావడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆ దశలో జట్టు స్కోరు 4.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 34 పరుగులు.
 
అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ కాస్త నిలదొక్కుకున్నాడు. విరాట్ కోహ్లితో కలిసి 13.3 ఓవర్లలో 106 పరుగులు చేసారు. అక్షర్ పటేల్ 47 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దూబె 27 పరుగులు చేసాడు. అర్థ సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లి ధాటిగా ఆడాడు. 18.5 ఓవర్లో జాన్సన్ వేసిన బంతిని కొట్టడంతో అది రబడా చేతుల్లో పడింది. దాంతో 76 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఇన్సింగ్స్ ముగిసింది. హార్దిక్ పాండ్యా 5 పరుగులు, రవీంద్ర జడేజా 2 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది టీమిండియా జట్టు.
 
మరోవైపు దక్షిణాఫ్రికా 3.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆటగాళ్ల వికెట్లు పతనమవుతుండటంతో దక్షిణాఫ్రికా ప్లేయర్స్ బెంబేలెత్తుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

తర్వాతి కథనం
Show comments