Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడుతూ పాడుతూ ఆసీస్ వచ్చేసింది ఫైనల్‌కి, భారత్‌తో 19న ఢీ

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (22:34 IST)
బ్యాటింగ్ ఎంచుకుని ఆస్ట్రేలియా జట్టు ముందు భారీ లక్ష్యాన్ని వుంచాలని చతికిలపడింది దక్షిణాఫ్రికా. ఆదిలోనే టపటపా వికెట్లను పారేసుకుని 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఆటగాళ్లు ఆడుతూపాడుతూ బాదేసారు. మరో 16 బంతులు మిగిలి వుండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం నాడు నవంబర్ 19న టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడుతుంది.
 
213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లు ట్రవిస్-డేవిడ్ వార్నర్ దూకుడుగా ఆడారు. ట్రవిస్ 62 పరుగులు, డేవిడ్ వార్నర్ 29 పరుగులు చేసారు. ఆరంభంలో గట్టి పునాది వేయడంతో ఆ తర్వాత వచ్చినవారికి లక్ష్య ఛేదన చాలా తేలికగా మారింది. మార్ష్ డకౌట్ అయ్యాడు. స్మిత్ 30, మార్నస్ 18, మాక్స్‌వెల్ 1, జోష్ 28, మిచెల్ స్టార్క్ 16 నాటౌట్, పాట్ కమిన్స్ 14 నాటౌట్‌గా నిలిచారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పేదరిక నిర్మూలన.. కుప్పం నుంచే మొదలు.. సీఎం చంద్రబాబు

అమెరికాలో దారుణం... ఇండోఅమెరికన్‌ ముఖంపై ఒకే ఒక గుద్దుతో మృతి (video)

ఘాట్ రోడ్డులో మహిళను చంపేసిన చిరుతపులి

వివాహ విందు: చికెన్ బిర్యానీలో లెగ్ పీసులు ఎక్కడ..? కొట్టుకున్న అతిథులు!

భార్య స్టెల్లాను పైకెత్తుకుని ముద్దెట్టిన జూలియన్ అసాంజే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

తర్వాతి కథనం
Show comments