Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ప్రపంచ కప్ : పాకిస్థాన్‌పై భారత్ విజయం

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (15:57 IST)
మహిళా ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టును భారత మహిళా జట్టు ఓడించింది. ఏకంగా 107 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ అగస్థానాన్ని దక్కించుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లన నష్టానికి 244 పరుగుల భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మాంగన్యూలో జరిగిన మ్యాచ్‌ జరిగింది. ఇందులో దీప్తి శర్మ (40), స్మృతి మంథాన (52), స్నేహా రాణా (53), వస్త్రాకర్ (6) చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి తిగిన పాకిస్థాన్ జట్టు కేవలం 137 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సిద్ర అమీన్ మినహా ఏ ఒక్కరూ క్రీజ్‌లో కుదురుగా బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో 43 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ నాలుగు వికెట్లు తీయగా, స్నేహా రాణా, ఝులన్ గోస్వామిలు రెండేసి వికెట్లు, మేఘనా సింగ్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments