Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వరల్డ్ కప్ : ఫైనల్ మ్యాచ్ ఆడే జట్లివే... పీటరన్స్ జోస్యం

Webdunia
సోమవారం, 8 జులై 2019 (12:52 IST)
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ పోటీల్లో ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు ముగియగా, సెమీస్ రేసులో నాలుగు ప్రధాన జట్లు నిలిచాయి. వీటిలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. 
 
అయితే, తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనుంది. మాంచెష్టర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత అంటే గురువారం బర్మింగ్‌హామ్ వేదికగా ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
 
అయితే, వచ్చే ఆదివారం లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో తలపడే జట్లపై ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ జోస్యం చెప్పాడు. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తు చేస్తుందని, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోతుందని చెప్పారు. సో.. ఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అంతిమ పోరు జరుగుతుందనీ, ఇందులో భారత్‌ను ఓడిస్తే ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరిస్తుందని చెప్పుకొచ్చాడు 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments