Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్ ఆనందం అలా వుంది..

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (11:59 IST)
వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేలకు పేస్ బౌలర్లు భువనేశ్వర్, జస్ ప్రీత్ బుమ్రాలను భారత జట్టు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరిని జట్టులోకి తీసుకోవడంపై వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ స్పందించాడు. తమ బలాన్ని చూసి భారత్... తన ప్రధాన బౌలర్లను తిరిగి తీసుకొచ్చిందన్నాడు. 
 
తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు 320 పరుగులు సమర్పించుకున్నారని గుర్తు చేశాడు. ఆత్మరక్షణలో పడిన టీమిండియా, మరోసారి అదే పరిస్థితి రాకూడదన్న ఆలోచనలోనే భువి, బుమ్రాలను జట్టులోకి తీసుకు వచ్చిందని, వారిని తమ ఆటగాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరని అన్నాడు. 
 
కాగా టీమిండియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, తొలి వన్డేలో ఓటమి పాలై, రెండో వన్డేను విండీస్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో భారత జట్టు విశ్రాంతి ఇచ్చిన భువనేశ్వర్, బుమ్రా వంటి ప్రధాన బౌలర్లను తిరిగి జట్టులోకి తీసుకునేలా చేశామని, ఇది తమ విజయమేనని కోచ్ స్టువర్ట్ చెప్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

తర్వాతి కథనం
Show comments