Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక చాలు.. కోహ్లీ నుంచి పింక్ బంతిని లాక్కున్న అంపైర్.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (12:08 IST)
భారత్-ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో.. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్ 77 పరుగులు సాధించాడు. మయాంక్ అవుట్ కావడంతో కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. తొలుత నిలకడగా ఆడిన కోహ్లీ.. హెసుల్‌వుడ్ బౌలింగ్‌కు లెగ్ సైడ్‌లో బౌండరీ కొట్టపోయాడు. ఆ బంతి కాస్త కెప్టెన్ పైనీ వద్దకు చేరుకుంది. 
 
తదనంతరం 52వ ఓవర్ చివర్లో అపైర్ నుంచి బంతిని తీసుకున్న కోహ్లీ.. పింక్ బ్యాట్‌తో కొట్టి కొట్టి ఆడుకోవడం మొదలెట్టాడు. దీన్ని చూసి విసుక్కున్న అంపైర్ కోహ్లీ నుంచి బంతిని లాక్కున్నాడు. కోహ్లీ చేసిన ఈ సిల్లీ గేమ్.. వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాగా.. సిడ్నీలో జరుగుతున్న ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌‍లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. దీంతో తొలిరోజు మొత్తం ఆసీస్ పై భారత్ పైచేయి సాధించింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments