Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక చాలు.. కోహ్లీ నుంచి పింక్ బంతిని లాక్కున్న అంపైర్.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (12:08 IST)
భారత్-ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో.. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్ 77 పరుగులు సాధించాడు. మయాంక్ అవుట్ కావడంతో కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. తొలుత నిలకడగా ఆడిన కోహ్లీ.. హెసుల్‌వుడ్ బౌలింగ్‌కు లెగ్ సైడ్‌లో బౌండరీ కొట్టపోయాడు. ఆ బంతి కాస్త కెప్టెన్ పైనీ వద్దకు చేరుకుంది. 
 
తదనంతరం 52వ ఓవర్ చివర్లో అపైర్ నుంచి బంతిని తీసుకున్న కోహ్లీ.. పింక్ బ్యాట్‌తో కొట్టి కొట్టి ఆడుకోవడం మొదలెట్టాడు. దీన్ని చూసి విసుక్కున్న అంపైర్ కోహ్లీ నుంచి బంతిని లాక్కున్నాడు. కోహ్లీ చేసిన ఈ సిల్లీ గేమ్.. వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాగా.. సిడ్నీలో జరుగుతున్న ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌‍లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. దీంతో తొలిరోజు మొత్తం ఆసీస్ పై భారత్ పైచేయి సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments