Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్ బాల్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ బ్రేక్

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (22:34 IST)
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత.. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టీ20 మ్యాచ్‌లు ఆడటం లేదు. ఈ నేపథ్యంలో సఫారీలతో టీ20 సిరీస్‌కు విరాట్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. 
 
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ నడుస్తోంది. ఇది పూర్తి కాగానే టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. 
 
ఈ నేపథ్యంలోనే... వైట్ బాల్ క్రికెట్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు కింగ్ కోహ్లి బీసీసీఐకు సమాచారం ఇచ్చాడని తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు.. డ్యాన్స్ చేయొద్దన్నా వినలేదు.. చివరికి?

Noida: స్నేహితుడిపై ప్రతీకారం కోసం పోలీసులకు ఫోన్ చేశాడట..ముంబైలో భయం

మీరట్‌లో నగ్న ముఠా హల్చల్ - మహిళలపై దాడులు

చనిపోయాడని అంత్యక్రియలు పూర్తి చేశారు.. మరుసటి రోజే తిరిగొచ్చిన ఆ వ్యక్తి!

యువకుడి ప్రాణం తీసిన మొబైల్ ఫోన్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

తర్వాతి కథనం
Show comments