Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్ బాల్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ బ్రేక్

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (22:34 IST)
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత.. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టీ20 మ్యాచ్‌లు ఆడటం లేదు. ఈ నేపథ్యంలో సఫారీలతో టీ20 సిరీస్‌కు విరాట్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. 
 
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ నడుస్తోంది. ఇది పూర్తి కాగానే టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. 
 
ఈ నేపథ్యంలోనే... వైట్ బాల్ క్రికెట్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు కింగ్ కోహ్లి బీసీసీఐకు సమాచారం ఇచ్చాడని తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

తర్వాతి కథనం
Show comments