Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ నెం.1: సచిన్ కంటే అత్యధిక ర్యాంకింగ్స్ పాయింట్స్‌తో..

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతవారం తొలి స్థానాన్ని కోల్పోయిన భారత కెప్టెన్.. సచిన్ కంటే ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్స్ సాధించడం ద్వారా నెం

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (17:25 IST)
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతవారం తొలి స్థానాన్ని కోల్పోయిన భారత కెప్టెన్.. సచిన్ కంటే ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్స్ సాధించడం ద్వారా నెంబర్ వన్ ర్యాంకును తిరిగి సాధించగలిగాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో భార‌త జ‌ట్టు 2-1 తేడాతో విజ‌యం సాధించ‌డంతో విరాట్ మ‌ళ్లీ టాప్-1లోకి చేరుకుంది. 
 
ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ 263 పరుగులు సాధించడం ద్వారా 889 ర్యాంకింగ్ పాయింట్లకు చేరుకోగలిగాడు. ఇప్పటివరకు 889 ర్యాంకింగ్ పాయింట్స్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. 1998లో స‌చిన్ 887 ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు. ఇక మిగ‌తా బ్యాట్స్‌మ‌న్ల‌ సంగతికి వస్తే ధోనీ 11వ ర్యాంకును కైవసం చేసుకోగా, రోహిత్ శర్మ ఏడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

తర్వాతి కథనం
Show comments