Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ ఓ మాస్టర్.. మైదానంలో అతనో బీస్ట్.. షోయబ్ మాలిక్

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (15:02 IST)
ట్వంటీ-20 ప్రపంచ కప్ సందర్భంగా పాకిస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. తానే మాస్టర్‌గా నిరూపించుకున్నాడు. 31 పరుగులకే 4 పరుగులకే కుప్పకూలిన భారత జట్టును చివరి వరకు ఆపద్భాంధవుడిగా ఆదుకున్నాడు. ఇంకా టీమిండియాకు కోహ్లీ విజయాన్ని ఖాయం చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు.
 
ఈ సందర్భంగా కోహ్లీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని క్రికెట్ ఫ్యాన్సుతో పాటు మాజీ ఆటగాళ్లు కితాబిచ్చారు. దీపావళి సందర్భంగా కోహ్లీకి శుభాకాంక్షలతో పాటు అభినందనలు కూడా వెల్లువెత్తాయి. దేశ క్రికెట్ ఫ్యాన్సే కాకుండా దాయాది దేశం నుంచి కూడా కోహ్లీని అభినందన లభించింది. 
virat kohli
 
పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. ఇంకా ఆయన ట్వీట్ చేస్తూ.. 'వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లీ కంటే మెరుగైన ఆటగాడు మనకు దొరకడు. అతను ఒక బీస్ట్. "అతను నిలబడి బౌలింగ్ చేయగలడు, సిక్సర్లు కొట్టగలడు, ఇన్నింగ్స్ పూర్తి చేయగలడు." అంటూ కొనియాడాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

11వ నంబర్ సీటే ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడింది!

Hyderabad: రైలు పట్టాలపై కుమార్తె సూసైడ్.. కాపాడటానికి వెళ్లిన తండ్రి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

తర్వాతి కథనం
Show comments