Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి కోపం వచ్చింది.. మహిళా రిపోర్ట్‌పై చిందులు.. వీడియో వైరల్

సెల్వి
గురువారం, 19 డిశెంబరు 2024 (21:05 IST)
Kohli
క్రికెట్ మైదానంలో తన ఆటతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించే విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా మీడియాపై రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తన కుటుంబం ఫోటోలు తీయడంపై కోహ్లీ కోపగించుకోవడం సంచలనం సృష్టించింది.
 
తన కుటుంబ సభ్యులు, పిల్లలను మీడియా కెమెరాలు చిత్రీకరిస్తున్నప్పుడు అసహనానికి లోనయ్యారు. తొలుత మీడియా ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్‌ను ఇంటర్య్వూ చేస్తుండగా, కుటుంబ సభ్యులతో కలిసి కోహ్లీ ఎయిర్‌పోర్టుకు రావడంతో మీడియా మొత్తం కూడా అతని వెనుక పరిగెత్తింది. 
 
ఓ మహిళ రిపోర్టర్ కోహ్లీ కుటుంబ సభ్యులను ఫొటోలు తీయడానికి అత్యుత్సాహం చూపారు. దీంతో ఆ చానెల్‌కు సంబంధించిన మహిళ రిపోర్టర్‌పై మండిపడ్డారు. 
 
ఆయన పిల్లలను ఫొటోలు తీయలేదని హామీ ఇచ్చిన తర్వాత కానీ కోహ్లీ శాంతించలేదు. ఆ హామీ తర్వాత, కోహ్లి చానెల్ 7 కెమెరామన్‌తో చేతులు కలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments