Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్‌లో టీమిండియాను కాపాడిన వరుణుడు!!

ఠాగూర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (13:48 IST)
బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టును ఓటమి నుంచి వరుణ దేవుడు రక్షించాడు. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, గబ్బా స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టీ విరామ సమయానికి 8-0 పరుగులతో నిలిచింది. ఆ సమయంలో ఆటకు తీవ్ర అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తున్నట్టు ఇరు జట్ల కెప్టెన్లు, ఫీల్డు అంపైర్లు ప్రకటించారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 89/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియాకు 275 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా నిర్ధేశించింది. 
 
మరోవైపు, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌‍లో 260 పరుగులు చేసి అలౌట్ అయింది. ఆ తర్వాత ఆసీస్ నిర్దేశించిన 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. కానీ వరుణ దేవుడు ఆటంకం కలిగించడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments