Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖర్ ధావన్‌కు హెడ్ మసాజ్ చేసిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికా పర్యటనలో చివరి ట్వంటీ20 మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో ఖాళీ ఎందుకు ఉండాలనుకున్నాడో ఏమోగానీ..

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (14:56 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికా పర్యటనలో చివరి ట్వంటీ20 మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో ఖాళీ ఎందుకు ఉండాలనుకున్నాడో ఏమోగానీ... జట్టు సభ్యులకు హెడ్ మసాజ్ చేస్తూ బిజీ అయిపోయాడు. 
 
సౌతాఫ్రికా పర్యటనను కోహ్లీ సేన విజయవంతంగా ముగించింది. టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన వన్డే, ట్వంటీ20 సిరీస్‌లలో విజయభేరీ మోగించింది. ఈ సిరీస్ మొత్తం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా టీమ్‌ను ముందుండి నడిపించాడు. 
 
కానీ, మోకాలికి గాయం కారణంగా చివరి టీ20కి దూరమయ్యాడు. అయితే ఖాళీగా ఉండటం ఎందుకని.. ఈ మ్యాచ్‌లోనూ ఫిజియో పని చేశాడతడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్‌కు హెడ్ మసాజ్ చేస్తూ కనిపించాడు. ఫీల్డ్ లోపల, బయట కోహ్లి, ధావన్ మధ్య మంచి కెమెస్ట్రీ ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments