Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖర్ ధావన్‌కు హెడ్ మసాజ్ చేసిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికా పర్యటనలో చివరి ట్వంటీ20 మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో ఖాళీ ఎందుకు ఉండాలనుకున్నాడో ఏమోగానీ..

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (14:56 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికా పర్యటనలో చివరి ట్వంటీ20 మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో ఖాళీ ఎందుకు ఉండాలనుకున్నాడో ఏమోగానీ... జట్టు సభ్యులకు హెడ్ మసాజ్ చేస్తూ బిజీ అయిపోయాడు. 
 
సౌతాఫ్రికా పర్యటనను కోహ్లీ సేన విజయవంతంగా ముగించింది. టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన వన్డే, ట్వంటీ20 సిరీస్‌లలో విజయభేరీ మోగించింది. ఈ సిరీస్ మొత్తం విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా టీమ్‌ను ముందుండి నడిపించాడు. 
 
కానీ, మోకాలికి గాయం కారణంగా చివరి టీ20కి దూరమయ్యాడు. అయితే ఖాళీగా ఉండటం ఎందుకని.. ఈ మ్యాచ్‌లోనూ ఫిజియో పని చేశాడతడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్‌కు హెడ్ మసాజ్ చేస్తూ కనిపించాడు. ఫీల్డ్ లోపల, బయట కోహ్లి, ధావన్ మధ్య మంచి కెమెస్ట్రీ ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments