Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శర్మను చూసి భోజనం చేశావా..? అని అడిగిన కోహ్లీ..

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (13:12 IST)
తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య బాలీవుడ్ భామ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. త్వరలోనే విరాట్ కోహ్లీ, అనుష్క జంట ముగ్గురు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు కోహ్లి. 
 
ఈ నేపథ్యంలో గర్భవతి అయిన అనుష్క శర్మను చూస్తూ.. విరాట్ కోహ్లి చేసిన సైగలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. క్యూట్ జంట అంటూ నెటిజన్లు వారిరువురిపై ఉన్న అభిమానాన్ని చూపెడుతున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న.. తీరిక లేని క్రికెట్ ఆడినా కుటుంబానికి విలువిచ్చే క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లిపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
కాగా... ప్రస్తుతం ఐపీఎల్ కోసం కోహ్లి దుబాయ్ వెళ్లగా.. ఈ మధ్యే అనుష్క శర్మ కూడా అక్కడికి వెళ్లారు. అక్కడ విరాట్‌తో పాటు ఆయన టీమ్‌ను ప్రోత్సహిస్తున్నారు. అయితే బుధవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఉండగా.. స్టాండ్స్ లో అనుష్క శర్మ బయటకువచ్చింది. ఆమెను చూసిన కోహ్లి.. భోజనం చేశావా..? అని అడిగాడు.
 
సైగ రూపంలో కోహ్లి అనుష్క శర్మను అడగడంతో.. ఆమె కూడా స్పందించింది. నువ్వు కూడా వచ్చినాక కలిసి తిన్నామన్నట్టుగా ఆమె స్పందించింది. ఈ వీడియోను ఒక నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

తర్వాతి కథనం