Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇషాన్ కిషన్‌తో కలిసి స్టెప్పులు ఇరగదీసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (17:25 IST)
Ishant_Kohli
శ్రీలంక జట్టుపై భారత్ అద్భుత విజయాలను సొంతం చేసుకుంటోంది. సొంతగడ్డపై లంకేయులకు టీమిండియా ఆటగాళ్లు చుక్కలు చూపించారు. జనవరి 12న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో వన్డేలో శ్రీలంకపై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
తద్వారా వన్డే సిరీస్‌తో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ అద్భుతమైన డ్యాన్స్‌తో ఈడెన్ ప్రేక్షకులను అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  
 
అయితే  రెండో వన్డేలో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. కానీ మ్యాచ్ తర్వాత సూపర్ డ్యాన్స్‌తో ఇరగదీశాడు.

స్టాండ్స్ ముందు ఇషాన్ కిషన్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఇద్దరు ఆటగాళ్లు తమ ప్రతిభను ఇలా కనబరచడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments