నేడు బంగ్లాతో తొలి వన్డే మ్యాచ్ : షమీకి గాయం

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (10:03 IST)
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందుకోసం భారత్ ఇప్పటికే ఢాకాకు చేరుకుంది. ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, టీమిండియాలోని ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు కల్పించారు. 
 
షమీ భారత్‌లో ఉన్నపుడే ప్రాక్టీస్ చేస్తుండగా అతని భుజానికి గాయమైంది. దీంతో అతను జట్టులోకి వెళ్లలేదు. ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో చికిత్స తీసుకుంటున్న షమీ.. పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఈ కారణంగా అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు జట్టులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments