Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు బంగ్లాతో తొలి వన్డే మ్యాచ్ : షమీకి గాయం

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (10:03 IST)
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందుకోసం భారత్ ఇప్పటికే ఢాకాకు చేరుకుంది. ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, టీమిండియాలోని ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు కల్పించారు. 
 
షమీ భారత్‌లో ఉన్నపుడే ప్రాక్టీస్ చేస్తుండగా అతని భుజానికి గాయమైంది. దీంతో అతను జట్టులోకి వెళ్లలేదు. ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో చికిత్స తీసుకుంటున్న షమీ.. పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఈ కారణంగా అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు జట్టులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments