Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో టీ20 సిరీస్ : జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:45 IST)
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత్‌తో టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇందుకోసం క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు జట్టును ప్రకటించింది. ఇందులో వార్నర్‌కు చోటు కల్పించలేదు. త్వరలోనే టీ20 ప్రపంచ కప్ జరుగనున్న నేపథ్యంలో జట్టులోని ప్రధాన ఆటగాడుగా ఉన్న వార్నర్‌కు విశ్రాంతినిచ్చింది. 
 
ఈ టీ20 సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ 23న నాగ్‌పూర్‌లో, మూడో మ్యాచ్ 25న హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డేల్లో వార్నర్ వరుసగా 57, 13 చొప్పున పరుగులు చేశారు.
 
కాగా, భారత్ టీ20 సిరీస్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో... జట్టు సభ్యులు వీరే... 
ఆస్టన్ అగర్, పాట్ కమిన్సన్, టిమ్ డేవిడ్, అరోన్ ఫించ్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిష్, మిచెల్ మార్ష్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డసన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినెస్, మ్యాథ్యువేడ్, కేమరన్ గ్రీన్, ఆడం జంపా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments