Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ జాంబవంతుడు సచిన్‌ @30.. ట్రెండింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (13:08 IST)
భారత క్రికెట్ జాంబవంతుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ రంగంలో అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయ్యాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించారు. సచిన్ అవుట్ అయితే టీవీని ఆఫ్ చేసిన వారు చాలామంది వున్నారు. 16వ ఏటనే తొలిసారిగా టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగిన సచిన్ టెండూల్కర్‌కు ప్రస్తుతం 46 ఏళ్లు. 
 
1989వ సంవత్సరం కరాచీలో జరిగిన టెస్టు మ్యాచే ఆయన్ని క్రికెట్ దేవుడిని ఈ లోకానికి చూపెట్టేలా చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారిగా 30వేల పరుగులకు పైగా సాధించిన క్రికెటర్ అతనే. టెస్టు మ్యాచ్‌లో తొలిసారిగా అర్థ సెంచరీని సాధించిన భారత క్రికెటర్ కూడా ఆయనే. 2013కి తర్వాత సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఇంకా క్రికెట్ అంటేనే చాలామందికి సచినే గుర్తుకు వస్తుంటాడు. 
 
సచిన్ తన 16వ ఏట 1989, నవంబర్ 15వ తేదీన తొలి టెస్టు ఆడటం విశేషం. కాబట్టి నేటితో సచిన్ ప్రస్థానం ప్రారంభమై 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సచిన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 30 Years Of Sachinism అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో సచిన్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇంకా #SachinTendulkar అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments