Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామర్థ్యం ఉంది.. కానీ చిత్తుగా ఓడాం... ఉపుల్ తరంగ

తమ క్రికెట్ జట్టులోని సభ్యులందరికీ పూర్తి సామర్థ్యం ఉందనీ కానీ మైదానంలో దాన్ని ప్రదర్శించలేక చిత్తుగా ఓడినట్టు శ్రీలంక జట్టు కెప్టెన్ ఉపుల్ తరంగ తెలిపారు. స్వదేశంలో పర్యాటక భారత జట్టుతో జరిగిన టెస్ట్,

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (13:11 IST)
తమ క్రికెట్ జట్టులోని సభ్యులందరికీ పూర్తి సామర్థ్యం ఉందనీ కానీ మైదానంలో దాన్ని ప్రదర్శించలేక చిత్తుగా ఓడినట్టు శ్రీలంక జట్టు కెప్టెన్ ఉపుల్ తరంగ తెలిపారు. స్వదేశంలో పర్యాటక భారత జట్టుతో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడిన విషయం తెల్సిందే. 
 
దీనిపై ఉపుల్ తరంగ స్పందిస్తూ... జట్టులో స్థిరత్వం లేకపోవడంతో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో పూర్తిగా విఫలమయ్యామని తెలిపాడు. దానికి తోడు ఫీల్డింగ్‌‌లో ఏమాత్రం నాణ్యత లేకపోవడంతో ఓటమిపాలయ్యామన్నాడు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నానని చెప్పాడు. 
 
తాము ఇంత దారుణంగా విఫలం కాగా, టీమిండియా అద్భుతంగా ఆడిందని అన్నాడు. టీమిండియాలో స్థిరత్వం ఉందని చెప్పాడు. టాప్ ఆర్డర్స్ బ్యాట్స్ మన్ పరుగుల వరదపారించారని చెప్పాడు. సామర్థ్యం ఉన్నప్పటికీ విఫలం కావడం తనను కలచివేస్తోందని ఉపుల్ తరంగ తెలిపాడు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments