Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నెలను ఆస్వాదిస్తున్న విరుష్క జంట..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (11:22 IST)
బాలీవుడ్ సినీ స్టార్ అనుష్క, ఆమె భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జంట నేపియర్ లాంటి అందమైన ప్రదేశాల్లో విహరిస్తుంది. రెండురోజుల క్రితమే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్‌ను విరాట్, అనుష్క కలిశారు. 
 
మెరైన్ పరేడ్‌కు వెళ్లి నిండు చంద్రుణ్ని మనసారా ఆస్వాదిస్తున్నారు. బల్లమీద కూర్చుని ఈ భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. 
 
భారత్‌లో ఎక్కడికి వెళ్లిన ఈ జంటను అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు. దీంతో వీరికి భారత్ ఎక్కడా ఫ్రీగా తిరిగే ఛాన్సే ఉండదు. 
 
దీంతో ఈ జంట ఇప్పుడు విదేశాల్లో హాయిగా ఎంజాయ్ చేస్తుంది. మనమంటే తెలీని వ్యక్తుల మధ్య తిరగడం తమకిష్టమని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments