ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా, మంగళవారం నుంచి మొహాలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఆడుతుంది. ఈ సిరీస్లో మూడు టీ20 మ్యాచ్లలో ఇరు జట్లూ తలపడతాయి. ఈ సిరీస్ను ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీకి సహాహక సిరీస్గా ఇరు జట్లూ భావిస్తున్నాయి.
తొలి మ్యాచ్ మొహాలీలో, రెండో మ్యాచ్ 23వ తేదీన నాగ్పూర్లో, మూడో మ్యాచ్ 25వ తేదీన హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల ఆటగాళ్ల వివరాలను పరిశీలిస్తే,