Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించిన శ్రీనాథ్.. ఎందుకు?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (09:17 IST)
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇటీవలే ముగిసింది. ఈ టోర్నీలో భారత జట్టు 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే, చివరిదైన ఐదో టీ20లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీమిండియాకు భారీగా జరిమానా విధించారు. 
 
శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్‌ రెఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 40 శాతం ఫైన్‌ వేశాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తమ తప్పిదాన్ని ఒప్పుకోవడంతో పాటు జరిమానాకు కూడా అంగీకారం తెలిపాడు.
 
చివరి టీ20లో భారత్‌ 36 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్నది. భారత్‌తో నాలుగో టీ20లో ఒక ఓవర్‌ తక్కువగా వేయడంతో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 20శాతం జరిమానా విధించిన విషయం తెల్సిందే. ఇకపోతే, త్వరలోనే వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments