Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ద్రావిడ్‌కు కరోనా పాజిటివ్... జట్టులో కలకలం

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (11:47 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. దీంతో జట్టులో కలకలం చెలరేగింది. ప్రస్తుతం టీమిండియా జింబాబ్వే పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఆసియా కప్ 2022 కౌంట్‌డౌన్ ప్రారంభంకానుంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. ఇందుకోసం యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే, జట్టుతో కలిసి రాహుల్ ద్రావిడ్ యూఏఈకి వెళ్లడం లేదు. దీనికి కారణం ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. 
 
దీంతో ద్రావిడ్ ఆసియా కప్‌లో కూడా పాల్గొనడం సందేహంగా మారింది. యూఏఈకి బయలుదేరే ముందు భారత జట్టు సభ్యులకు కోవిడ్ పరీక్షలు చేయగా, అందులో రాహుల్ ద్రావిడ్‌కు పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. అయితే, ద్రావిడ్ ఆరోగ్యంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments