Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్‌లో భారత్‌తో మ్యాచ్.. మెరిసిన అర్షదీప్- పాకిస్థాన్ స్కోర్ ఇదే

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (16:05 IST)
మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-12 మ్యాచ్‌లో టీమిండియాకు అర్షదీప్ శుభారంభాన్ని ఇచ్చాడు.  టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్‌కు అర్షదీప్ చుక్కలు చూపించాడు.  
 
లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్షదీప్ సింగ్ ఓపెనింగ్ స్పెల్‌లో విజృంభించాడు. పాకిస్థాన్ ప్రమాదకర ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్ (0), మహ్మద్ రిజ్వాన్ (4)లను స్వల్ప స్కోర్లకే వెనక్కి పంపాడు.
 
తొలుత స్వింగ్ డెలివరీతో బాబర్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓ బౌన్సర్‌తో రిజ్వాన్‌ను బోల్తాకొట్టించాడు. దాంతో పాకిస్థాన్ 15 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. 
 
అయితే షాన్ మసూద్ మాత్రం అర్థసెంచరీతో అదరగొట్టాడు. పాక్ బ్యాట్స్‌మెన్లలో షాన్ మసూద్ (50), ఇఫ్తికార్ అహ్మద్ (51) ధీటుగా రాణించారు. 
 
మిగిలిన వారంతా పది పరుగులు కూడా దాటలేకపోయారు. షహీన్ షా అఫ్రిది (16) పరుగులు సాధఝించాడు. దీంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments