Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ అభిమానికి రూ.6.5 లక్షల అపరాధం.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (11:41 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్నాయి. ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లన్నీ ముగియగా, వచ్చే బుధవారం నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అయితే, ఆదివారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. 
 
ఈ మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్రికెట్ వీరాభిమాని భారత కెప్టెన్ రోహిత్ శర్మను చూసేందుకు వచ్చాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది అతడి వెనుక నుంచి పరుగులుల తీసి మరీ పట్టుకున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ను చూడగానే ఆ అభిమాని ఉద్వోగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
దీన్ని గమనించిన రోహిత్ ఆ అభిమాని వద్దకు పరుగుత్తి మాట్లాడేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆ అభిమానిని బలవంతగా అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లారు. కాగా, మైదానంలో ఆటకు అంతరాయం కలిగించినందుకు ఆ అభిమానికి రూ.6.5 లక్షల అపరాధం విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments