Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ అభిమానికి రూ.6.5 లక్షల అపరాధం.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (11:41 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్నాయి. ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లన్నీ ముగియగా, వచ్చే బుధవారం నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అయితే, ఆదివారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. 
 
ఈ మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్రికెట్ వీరాభిమాని భారత కెప్టెన్ రోహిత్ శర్మను చూసేందుకు వచ్చాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది అతడి వెనుక నుంచి పరుగులుల తీసి మరీ పట్టుకున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ను చూడగానే ఆ అభిమాని ఉద్వోగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
దీన్ని గమనించిన రోహిత్ ఆ అభిమాని వద్దకు పరుగుత్తి మాట్లాడేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆ అభిమానిని బలవంతగా అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లారు. కాగా, మైదానంలో ఆటకు అంతరాయం కలిగించినందుకు ఆ అభిమానికి రూ.6.5 లక్షల అపరాధం విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

తర్వాతి కథనం
Show comments