Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బతికే ఉన్నా బాబోయ్ అంటున్న భారత క్రికెటర్

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (15:38 IST)
భారత క్రికెట్ జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకునే క్రికెటర్లలో సురేశ్ రైనా ఒకరు. ఫామ్ లేమితో ఉన్న సురేశ్ రైనా.. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అదేసమయంలో సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో సురేష్ రైనా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటూ వదంతులు వచ్చాయి. ఈ వదంతులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సురేష్ రైనా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వదంతులపై సురేశ్ రైనా స్పందిస్తూ, 'కారు ప్రమాదంలో నేను మరణించినట్లు కొన్ని అసత్య వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. వీటి ద్వారా నా కుటుంబసభ్యులు, స్నేహితులు చాలా భయాందోళనకు గురయ్యారు. అలాంటి వార్తలను అసలు నమ్మకండి. భగవంతుని దయ వల్ల నేను చాలా బాగున్నాను. ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్న యూట్యూట్ చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది' అని రైనా ట్వీట్ చేశాడు.
 
కాగా, బతికుండగానే మనిషిని చంపేయడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తూ కొంతమంది రాక్షసానందం పొందుతున్నారు. ఇలాంటివారు ఇపుడు సురేశ్ రైనాను రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

Pawan: సింపుల్ టీ-షర్ట్, షార్ట్స్‌లో పవన్.. సెలూన్‌ ప్రారంభం.. వైకాపా ట్రోల్స్

నోరు ఉండి కూడా చెప్పరు... కిషన్ రెడ్డిపై రాజా సింగ్ విమర్శలు

TDP: ఇకపై ఎవరు పడితే వారు టీడీపీలో చేరలేరు.. దానికంటూ...?

హనీమూన్‌లో భర్త హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ ... ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments