Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మకు విశ్రాంతి.. అంతా వన్డే ప్రపంచ కప్ కోసమేనా?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:24 IST)
కివీస్‌తో జరిగిన రెండు వన్డేలు, మూడు ట్వంటీ-20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.  త్వరలో ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశంలో జరుగనున్న సిరీస్‌లో రోహిత్ శర్మతో పాటు భువనేశ్వర్, షమీలకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.


రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా అజింక్య రహానేకు చోటు కల్పించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెలవుల్లో వున్న కోహ్లీ, బుమ్రాలు ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో వుంటారని బీసీసీఐ వర్గాల సమాచారం. 
 
వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని హిట్ మ్యాన్‌కు ప్రస్తుతం రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో రహానే, పృథ్వీ షాలు ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో వుంటారని తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఇప్పటికే కివీస్‌తో జరిగిన చివరి రెండు వన్డేలకు, ట్వంటీ-20 సిరీస్‌కు దూరమై విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments