Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేఎల్ రాహుల్ కాదు.. ఇషాన్ కిషన్ దిగితేనే బెస్ట్.. గవాస్కర్

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (22:14 IST)
వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా శ్రేయాస్ అయ్యర్, లోకేశ్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు చోటు దక్కించుకున్నారు. ఇషాన్ కిషన్ 5వ వరుసలో ఉంటే నెం.4 స్థానానికి శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పోటీ పడతారని మాజీ కెప్టెన్, టెలివిజన్ వ్యాఖ్యాత గవాస్కర్ అన్నారు. 
 
4వ వరుసలో ఆడేందుకు శ్రేయాస్ అయ్యర్, రాహుల్ మధ్య పోటీ ఉంటుంది. ఇషాన్ కిషన్ బ్యాట్స్‌మెన్‌గా మైదానంలోకి దిగితే రాహుల్ వికెట్ కీపర్‌గా మారుతాడు. రాహుల్‌కు తీవ్ర గాయాలైనందున ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా సేవలందించడం విశేషమని గవాస్కర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

తర్వాతి కథనం
Show comments