Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ గ్రౌండ్‌లో రిషబ్‌ పంత్‌కు ఐ లవ్ యూ చెప్పిందెవరో తెలుసా? (video)

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (17:36 IST)
క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్నట్టుండి ఓ మహిళా అభిమాని ఐ లవ్ యూ చెప్పింది. అంతే ఆ క్రికెటర్ షాకయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో కాదు.. మన టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్. టీమిండియా- దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో ట్వంటీ-20 మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. 
 
ఈ మ్యాచ్‌కు ముందు ఆ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఇక ప్రాక్టీస్‌కు మధ్యలో రిషబ్ పంత్ క్రికెట్ అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్‌ వద్దకు ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన ఓ యువతి ఉన్నట్టుండి.. రిషబ్‌కు ఐ లవ్ యూ చెప్పింది. 
 
అయితే రిషబ్ సమాధానమివ్వకుండా.. ఆటోగ్రాఫ్ మాత్రం ఇచ్చి.. కామ్‌గా వుండిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments