Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ గ్రౌండ్‌లో రిషబ్‌ పంత్‌కు ఐ లవ్ యూ చెప్పిందెవరో తెలుసా? (video)

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (17:36 IST)
క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్నట్టుండి ఓ మహిళా అభిమాని ఐ లవ్ యూ చెప్పింది. అంతే ఆ క్రికెటర్ షాకయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో కాదు.. మన టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్. టీమిండియా- దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో ట్వంటీ-20 మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. 
 
ఈ మ్యాచ్‌కు ముందు ఆ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఇక ప్రాక్టీస్‌కు మధ్యలో రిషబ్ పంత్ క్రికెట్ అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్‌ వద్దకు ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన ఓ యువతి ఉన్నట్టుండి.. రిషబ్‌కు ఐ లవ్ యూ చెప్పింది. 
 
అయితే రిషబ్ సమాధానమివ్వకుండా.. ఆటోగ్రాఫ్ మాత్రం ఇచ్చి.. కామ్‌గా వుండిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

తర్వాతి కథనం
Show comments