Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ వికెట్ గమ్మత్తుగా ఉంది.. అక్కడే రిథమ్ కోల్పోయి ఓడిపోయాం : స్మిత్

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (17:04 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 264 పరుగులు చేసినప్పటికీ ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించారు. దుబాయ్ వికెట్ కాస్త గమ్మత్తుగా ఉంది. అందుకే భారీ స్కోరు ఈ వికెట్‌పై సాధించలేకపోతున్నారు. మేం కీలక సమయంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయాం. నేను ఔటైన వెంటనే మ్యాక్స్‌వెల్ కూడా వికెట్‌ను సమర్పించాడు. అక్కడే మేము రిథమ్ కోల్పోయాం. 
 
ఈ మ్యాచ్‌లో 280కి పైగా పరుగులు చేసివుంటే ఫలితం మరోలా ఉండేది. మిడిల్ ఓవర్లలో ఒక్క భారీ భాగస్వామ్యం నెలకొల్పివుంటే ఉండివుంటే లక్ష్యానికి చేరువయ్యే వాళ్లం. అపుడు ప్రత్యర్థిపై ఒత్తిడి ఉండేది. ఈ టోర్నీలో మా కుర్రాళ్లు బాగా రాణంచారు. ముఖ్యంగా, మా బౌలింగ్‌ ఎటాక్‌లో ఒక్క అనుభవం ఉన్న బౌలర్ లేడు. అయినప్పటికీ టోర్నీ అసాంతం వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంగ్లండ్ మ్యాచ్‌లో భారీ విజయలక్ష్యాన్ని ఛేదించాం. మా జట్టులోని కొంతమంది కుర్రోళ్లు భవిష్యత్‌లో ఖచ్చితంగా అత్యుత్తమ క్రికెటర్లుగా ఎదుగుతారు అని స్మిత్ గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

తర్వాతి కథనం
Show comments