Webdunia - Bharat's app for daily news and videos

Install App

లసిత్ మలింగా భార్యకు ఏమైంది.. ఎందుకలా మాట్లాడుతోంది?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (13:17 IST)
శ్రీలంక జట్టు ఐక్యత ఆ జట్టు ఆటగాడు మలింగా భార్యతో లోపించే అవకాశం వుందని  పెరెరా సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక క్రికెటర్ మలింగా భార్య తన్యా పెరెరా.. తిషారా పెరెరా.. శ్రీలంక మంత్రి దయాదాక్షిణ్యాలతోనే జట్టులో కొనసాగుతున్నారని వివాదాస్పద ట్వీట్ చేశారు. దీంతో మండిపడిన తిషారా పెరెరా.. తాను మెరుగ్గా ఆడటంతోనే జట్టులో కొనసాగుతున్నానని చెప్పాడు. 
 
అయినా వదలని తన్యా పెరెరా.. మళ్లీ తిషారా పెరెరాను ఉసిగొల్పేలా ట్వీట్ చేశారు. ఇందుకు తిషారా పెరెరా స్పందిస్తూ.. మలింగా సతీమణి వ్యవహారంతో శ్రీలంక జట్టులో ఐక్యత లోపించే అవకాశం వుందని కామెంట్స్ చేశాడు. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments