Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ ట్వంటీ-20 టోర్నీ: ఆగస్టు 27 నుంచి ఆరంభం

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (17:35 IST)
ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ ట్వంటీ-20 టోర్నీ జరుగనుంది. ఐపీఎల్ ముగిసిన రెండు నెలల తర్వాత  ఈ ధనాధన్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. 
 
శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరుగనుంది.  ప్రతి రెండేళ్లకు ఒకసారి టోర్నమెంట్‌ను నిర్వహిస్తోండగా... కరోనా వల్ల 2020లో టోర్నీ జరగలేదు. 2021లో జరపాలని తొలుత భావించినా అది సాధ్యపడలేదు. దీంతో 2022 ఆగస్టులో ఈ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధం చేసినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
 
ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఏడు సార్లు విజేతగా నిలిచి అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలిచిన జట్టుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక ఐదు టైటిల్స్‌‌తో ఉంది.
 
ప్రధాన టోర్నమెంట్ ఆగస్టు 27 నుంచి ఆరంభం కానుండగా... టోర్నీ క్వాలిఫయర్స్ మాత్రం ఆగస్టు 20 నుంచి జరుగుతాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Himachal Pradesh: పార్వతి నదికి వరద ముప్పు.. వీడియో వైరల్

హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్న బ్యూటీషియన్... ఎక్కడ?

Delhi murder: బాల్కనీలో ప్రేమికుల గొడవ.. ప్రియురాలిని ఐదో అంతస్థు నుంచి తోసేశాడు..

ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు...

గోడపై విద్యార్థిని ఫోటో చూస్తూ హస్తప్రయోగం చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి, జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

తర్వాతి కథనం
Show comments