Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా టెస్టు: శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 294 ఆలౌట్

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన 122 పరుగుల ఆధిక్యాన్ని సాధించి

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2017 (13:49 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత కీలకమైన 122 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు ఓవర్ నైట్ స్కోర్ 165/4తో నాలుగో రోజు ఉదయం ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టుకు శుభారంభం దక్కలేదు. 83.4  ఓవర్లకు 294 పరుగులకు ఆలౌటైంది. 
 
శ్రీలంక బ్యాటింగ్ లో రంగనా హెరాత్ (67), మ్యాథ్యూస్ (52), తిరిమన్నె (51), డిక్ వెలా (35) పరుగులు చేశారు. భారత్ బౌలింగ్ లో భువనేశ్వర్ 4, షమీ 4, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో172 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments