Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ప్రమాదం.. ఏడాది బిడ్డతో దక్షిణాప్రికా మహిళా క్రికెటర్ మృతి..

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (12:26 IST)
దక్షిణాప్రికా జట్టు మాజీ మహిళా క్రికెటర్ ఎలీసా కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు ఏడాది బిడ్డ కూడా కారు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన క్రికెటర్లలో విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే, 25 ఏళ్ల క్రికెటర్ ఎలీసా.. దక్షిణాఫ్రికా తరపున మూడు వన్డేలు, ఒక ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో ఆడింది. ఇంకా గత 2013వ సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ పోటీలోనూ ఈమె పాల్గొంది. 
 
ఆపై క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎలీసా.. కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ కారు ప్రమాదంలో ఎలీసా.. ప్రాణాలు కోల్పోయింది. ఈమెతో కారులో ప్రయాణించిన నలుగురు కూడా మరణించారు. ఈ మృతుల్లో ఏడాది పాప కూడా వుంది. ఈ వార్త దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments