Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుంది.. స్మృతి మంధనా

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (14:57 IST)
మహిళా క్రికెటర్లలో మిథాలీరాజ్ తర్వాత అందరికీ తెలిసిన పేరు స్మృతి మంధనా. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధనానే. ఆమె ఫ్యాన్స్ అయితే బాలీవుడ్ హీరోయిన్స్‌కు స్మృతి ఏ మాత్రం తీసిపోదని చెబుతుంటారు. 
 
అయితే స్మృతికి బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అంటే క్రష్. చిన్నప్పటి నుంచి హృతిక్ అంటే తెగ ఇష్టమని స్మృతి చెబుతోంది. ఆయన సినిమాలు తెగ చూసేస్తుంట. చిన్నప్పుడు హృతిక్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఆయనకు అప్పటికే పెళ్లైంది అని ముసిముసిగా నవ్వుతూ చెబుతోంది ఈ క్రికెట్ బ్యూటీ. అయితే క్రికెట్‌లో టాప్‌గా నిలిచిన స్మృతి ఇప్పుడు బిజినెస్‌ ఉమన్‌గా కూడా మారింది. 
 
నైకీ అంతటి సంస్థే స్మృతి దగ్గరికి వచ్చింది. దీంతో ఆమె మరింత ఎత్తుకు ఎదిగింది. సాధారణంగా స్మృతి ఏ బ్రాండ్‌కు ప్రచారం ఇవ్వాలన్నా ఏడాదికి కనీసం రూ.50 లక్షల వరకు తీసుకుంటుందని టాక్. ఆ లెక్కన నైకీ ఆమెకు రెట్టింపే ఇవ్వొచ్చు మార్కెట్ టాక్.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments