సీఎస్కేతో మ్యాచ్.. స్లో ఓవర్ రేట్.. గిల్‌కు రూ.12లక్షల జరిమానా

సెల్వి
బుధవారం, 27 మార్చి 2024 (12:06 IST)
Shubman gill
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు బుధవారం రూ. 12 లక్షల జరిమానా విధించారు. "మినిమమ్ ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపిఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం కావడంతో, గిల్‌కి రూ. 12 లక్షల జరిమానా విధించబడింది. 
 
ఈ టోర్నమెంట్‌లో గిల్ నేతృత్వంలోని జట్టు మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో 63 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తొలిసారిగా ఐపీఎల్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్న గిల్ గుజరాత్ టైటాన్స్ తమ ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

తర్వాతి కథనం
Show comments