Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ శిఖర్ ధావన్ వున్నాడు చూశారూ... పీకేయడం ఖాయమేనా?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (18:24 IST)
కీలకమైన ఐదో వన్డే మ్యాచ్‌లోనూ శఖర్ ధావన్ మరోసారి తన పేలవమైన ఆట తీరును బలవంతంగా క్రికెట్ క్రీడాభిమానులకు రుచి చూపించాడు. గెలవాల్సిన మ్యాచ్ కావడంతో అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. ఒకవైపు ఆసీస్ జట్టు 273 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించింది. 
 
ఈ నేపధ్యంలో ఎంతో జాగ్రత్తగా ఆడాల్సిన శిఖర్ వచ్చీ రావడంతోనే కేవలం 15 బంతులు ఆడి 12 పరుగులు చేసి తన వికెట్ సమర్పించుకుని వెళ్లాడు. ఇప్పటికే శిఖర్ ఆటతీరుపై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. మరి వచ్చే ప్రపంచ కప్ నాటికి శిఖర్ ధావన్ ను జట్టులో వుంచుతారో లేదంటే పీకిపారేస్తారో... చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments