Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ శిఖర్ ధావన్ వున్నాడు చూశారూ... పీకేయడం ఖాయమేనా?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (18:24 IST)
కీలకమైన ఐదో వన్డే మ్యాచ్‌లోనూ శఖర్ ధావన్ మరోసారి తన పేలవమైన ఆట తీరును బలవంతంగా క్రికెట్ క్రీడాభిమానులకు రుచి చూపించాడు. గెలవాల్సిన మ్యాచ్ కావడంతో అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. ఒకవైపు ఆసీస్ జట్టు 273 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించింది. 
 
ఈ నేపధ్యంలో ఎంతో జాగ్రత్తగా ఆడాల్సిన శిఖర్ వచ్చీ రావడంతోనే కేవలం 15 బంతులు ఆడి 12 పరుగులు చేసి తన వికెట్ సమర్పించుకుని వెళ్లాడు. ఇప్పటికే శిఖర్ ఆటతీరుపై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. మరి వచ్చే ప్రపంచ కప్ నాటికి శిఖర్ ధావన్ ను జట్టులో వుంచుతారో లేదంటే పీకిపారేస్తారో... చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments